
శ్రీదేవి 'మామ్' సీక్వెల్లో ఖుషీ కపూర్
నటి శ్రీదేవి చివరి చిత్రం 'మామ్'కు సీక్వెల్గా రాబోతున్న సినిమాలో ఆమె కుమార్తె ఖుషీ కపూర్ నటించనుంది.
ఈ చిత్రాన్ని నవంబర్ 2026లో థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
CATEGORIES

నటి శ్రీదేవి చివరి చిత్రం 'మామ్'కు సీక్వెల్గా రాబోతున్న సినిమాలో ఆమె కుమార్తె ఖుషీ కపూర్ నటించనుంది.
ఈ చిత్రాన్ని నవంబర్ 2026లో థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

సినిమా షూటింగ్లో గాయపడి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఒడుదొడుకులను తట్టుకోవడానికి దేశాల ఆర్థిక బలిమిని అంచనా వేయడంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు కీలక పాత్ర పోషిస్తాయి.

టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ టాటా సన్స్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.31,961 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.

హైదరాబాద్కు చెందిన షూటర్ ఈషా సింగ్ సోమవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

కెనడాలో భారత్కు చెందిన 26 ఏళ్ల నవ్నీత్ కౌర్ గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో మృతి చెందింది.

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ఏకే-47 తుపాకులతో కాల్పులు జరిపారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లా బిజ్రారీ గ్రామంలో హనిఫ్ మన్సూరి అనే వ్యక్తి తన 8 నెలల గర్భిణీ భార్య మనీషాను కొడవలితో నరికి చంపాడు.

పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఇరాన్పై గత రెండు వారాలుగా సాగుతున్న వైమానిక దాడులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్ జాదుమణి సింగ్, పాకిస్థాన్కు చెందిన సుమామ రెహమాన్పై 5-0తో ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్స్కు చేరాడు.
కిరణ్ అబ్బవరం నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ 3 రోజుల్లోనే రూ. 40 కోట్లు దాటేసింది.
ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

వారణాసిలో ఐదేళ్ల నర్సరీ విద్యార్థి నిక్కర్లో మూత్రం పోశాడన్న కోపంతో ఒక టీచర్ దారుణంగా ప్రవర్తించింది.