
దేశవ్యాప్తంగా బంగారం ధరలు నిలకడగా ఉండగా, వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి.
రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు క్రితం రోజు తగ్గుముఖం పట్టడంతో నేడు కొనుగోలుదారులకు ఉపశమనం లభించింది.
ఈ ధరలు సూచనప్రాయం మాత్రమేనని, వీటిపై జీఎస్టీ, టీసీఎస్ మరియు ఇతర పన్నులు అదనంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.