వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేరుతో చైనా ముఠాలు భారతీయుల బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేస్తున్నాయి.
అమాయక ప్రజలను ఆకర్షించి వారి వ్యక్తిగత వివరాలు సేకరించి ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.