
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబరు చివరి నాటికి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విషయాన్ని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు అధికారికంగా నివేదించారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హైకోర్టులో చర్చ జరిగింది.