
పంజాబ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ వన్డే మ్యాచ్లో భారత క్రికెటర్ అభిషేక్ శర్మ 233 పరుగులతో మెరుపులు మెరిపించాడు.
కేవలం 91 బంతులను ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఈ భారీ స్కోరును సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
స్థానిక క్రికెట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ ప్రదర్శించిన ఈ విధ్వంసకర బ్యాటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.