
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేశారు.
వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మరియు భీమిలి సమన్వయకర్త పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు జగన్కు లేఖ పంపారు.
రాజీనామా అనంతరం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.