Health & Environment
గోదావరికి పోటెత్తిన వరద: పలు గ్రామాలకు రాకపోకలు బంద్

గోదావరికి పోటెత్తిన వరద: పలు గ్రామాలకు రాకపోకలు బంద్

Oneindia Telugu7h
THE BRIEF
1

ఎగువ నుండి వస్తున్న వరదలతో గోదావరి నది ఉధృతి పెరగడంతో ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

2

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరడంతో 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

3

వరద ఉధృతి కారణంగా పాపికొండల విహారయాత్రను నిలిపివేయడంతో పాటు, గంటి పెదపూడి వద్ద గట్టు తెగి నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.