
నేపాల్లో సంభవించిన భారీ వరదల కారణంగా ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ లక్ష్మీనాథ్ గోపిశెట్టి ఆచూకీ గల్లంతైంది.
వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకున్న లక్ష్మీనాథ్ గోపిశెట్టి ప్రస్తుతం అందుబాటులో లేరని సమాచారం.
ప్రస్తుతం ఆయనను గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.