
డెంగ్యూ సమయంలో ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి కివీ పండ్లు మాత్రమే మార్గం కాదని, మినపపప్పు సూప్, ఆకుకూరలు కూడా పోషకాలను అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
జ్వరం ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గకుండా ORS, పండ్ల రసాలు వంటి ద్రవపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యమని WHO సూచించింది.
తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావం వంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదని హెచ్చరించారు.