అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కలయికలో రాబోతున్న 'AA23' చిత్రంలో హీరోయిన్ పాత్రే ఉండదని తాజా సమాచారం.
ఖైదీ, విక్రమ్ సినిమాల తరహాలోనే ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో రొమాంటిక్ ట్రాక్స్ లేకుండా కేవలం కథా బలం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తోనే సినిమా నడుస్తుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కనుంది.