దేశవ్యాప్తంగా హెచ్1ఎన్1 కేసులు పెరుగుతుండటంతో ఫ్లూ వ్యాక్సిన్లకు డిమాండ్ మూడు రెట్లు పెరిగింది.
జ్వరం, తుమ్ములు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ సూచించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కామినేని హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరించారు.