Indian Politics
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమ ఎంపిక

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమ ఎంపిక

AP7AM1h
THE BRIEF
1

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, దళవాయి రమాదేవిలను ప్రభుత్వం ఎంపిక చేసింది.

2

గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన పండుల రవీంద్రబాబు, జాకియా ఖానమ్‌ల పదవీకాలం ముగియడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.

3

ఈ మేరకు అభ్యర్థుల పేర్లతో కూడిన దస్త్రాన్ని ఆమోదం కోసం ఏపీ కేబినెట్ రాజ్ భవన్‌కు పంపింది.