
ఇరాన్తో జరిగిన ఘర్షణల్లో అమెరికా తన సైన్యంలోని 25 శాతం డ్రోన్లైన 45 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను కోల్పోయి 1.3 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.
ఈ డ్రోన్లలో కొన్ని దాడుల వల్ల, మరికొన్ని కమ్యూనికేషన్ లింక్ విఫలం కావడం వల్ల కూలిపోయాయని అధికారులు వెల్లడించారు.
భారత్ 2024లో 31 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోగా, వీటి డెలివరీ 2029 నుంచి ప్రారంభం కానుంది.