
తూర్పు కాంగోలోని బుకావు నగరంలో జరిగిన అగ్నిప్రమాదంలో 26 మంది విద్యార్థులు మృతి చెందారు.
గురువారం ఓ ఇంట్లో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న రెండు పాఠశాలలకు వ్యాపించాయి.
మృతుల్లో 19 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నట్లు దక్షిణ కివు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.