
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'సిగ్మా' చిత్రానికి కొత్త విడుదల తేదీని చిత్రబృందం ఖరారు చేసింది.
ఈ సినిమా ద్వారా తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
కోలీవుడ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.