
ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి రూ.6 కోట్లు వసూలు చేసి భద్రాచలం ఎమ్మెల్యే పీఏ పరారయ్యాడు.
నిందితుడి మోసాల గురించి తెలుసుకున్న బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్న ఎమ్మెల్యే పీఏపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.