
ముడిసరుకు వ్యయాలు, బలహీనమైన డిమాండ్ కారణంగా శామ్సంగ్ ఇండియా తన ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తోంది.
మొదటి దశలో సీనియర్ స్థాయిలోని 8-10 మందిని తొలగించగా, రాబోయే వారాల్లో మరో 40-50 మందిని తొలగించే అవకాశం ఉంది.
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ విభాగంలో ఎటువంటి తొలగింపులు లేవని, కార్యకలాపాల ఖర్చు తగ్గించేందుకు శాఖలను విలీనం చేస్తున్నట్లు సమాచారం.