
నీట్ యూజీ 2026లో అఖిల భారత స్థాయిలో 13వ ర్యాంకు సాధించిన హనుమకొండకు చెందిన వీరయ్యగారి సహ్యు రాష్ట్ర టాపర్గా నిలిచారు.
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన జాబితా ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 38,021 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
రాష్ట్రంలోని 36 ప్రభుత్వ, 30 ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 9,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.