
ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా అడపాదడపా దాడులు చేస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 18 మంది అమెరికా సైనికులు మరణించారని ట్రంప్ విలేకర్లతో మాట్లాడుతూ వెల్లడించారు.
ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కకుండా చూడటమే తమ ప్రధాన వ్యూహమని ఆయన పేర్కొన్నారు.