
అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపులో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
ఒక సీఆర్పీఎఫ్ అధికారి తన సహచరులపై కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చి, మరొకరిని గాయపరిచిన అనంతరం తన తుపాకీతో తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషాద ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించగా, క్యాంపులో భద్రతను కట్టుదిట్టం చేసి మృతుల వివరాలను సేకరిస్తున్నారు.