
అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పయ్యావుల కేశవ్ రాజకీయాలకు నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విడపనల్ మండలం వేల్పుమడుగులో వైఎస్సార్సీపీ నేత గోవింద్కు చెందిన 21 ఎకరాల భూమి వివాదంపై హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించడంతో ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.