
హైదరాబాద్లో కల్తీ మసాలా దినుసుల దందాపై పోలీసులు దాడులు నిర్వహించి, సుమారు 25 టన్నుల కల్తీ సరుకును స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి రంగు, రుచి, వాసన కోసం ఈ కల్తీ మసాలాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ కల్తీ ముఠాల వ్యవహారాన్ని పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.