
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
వరద ఉధృతి దృష్ట్యా అధికారులు ప్రాజెక్టులోని 30 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటున్నారు.