
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాలో ఆరు రోజుల పర్యటనలో భాగంగా జీ20 ఆర్థిక మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు ఆష్విల్ నగరానికి చేరుకున్నారు.
నార్త్ కరోలినాలో జరగనున్న ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కీలక విధానాలపై చర్చించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు అంతర్జాతీయ ఆర్థిక వేదికలపై భారత్ తరఫున తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.