బిర్కూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని గంగలత ఎంబీబీఎస్ సీటు సాధించి తన ప్రతిభను చాటుకుంది.
ఆమె సాధించిన ఈ విజయం పట్ల స్థానికులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించారు.
కష్టపడి చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని గంగలత నిరూపించిందని పలువురు కొనియాడారు.