
పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తన వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేపట్టింది.
సంస్థలో పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని తొలగిస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది.
దీనితో పాటు 10 కీలక నాయకత్వ స్థానాల కోసం కొత్తగా నియామకాలు చేపట్టేందుకు ప్రకటనలు జారీ చేసింది.
skip