
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ మార్కులపై నిరాధారమైన ఆరోపణలు చేసిన నలుగురు విద్యార్థుల పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టివేసింది.
కోర్టు ప్రతి విద్యార్థికి రూ. 5,000 చొప్పున జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చెల్లించాలని ఆదేశించింది.
ఎన్టీఏ సమర్పించిన ఓఎంఆర్ షీట్లను పరిశీలించిన ధర్మాసనం, మార్కుల కేటాయింపులో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని స్పష్టం చేసింది.