
భారత క్రికెటర్ శ్రీ చరణి బంగ్లాదేశ్తో జరిగిన ఆసియా కప్ సెమీఫైనల్లో ఒక వికెట్ తీసి, అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 50 వికెట్లు తీసిన భారతీయ ప్లేయర్గా నిలిచింది.
29 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్న శ్రీ చరణి, గతంలో కుల్దీప్ యాదవ్ (30 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.
ఈ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించి ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించింది.