
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో దంపతులు గోదావరి వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనలో ఐదేళ్ల చిన్నారిని వంతెనపై వదిలేసి దంపతులు నదిలోకి దూకడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.