
భారత రక్షణ శాఖ సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల్లో రష్యాకు చెందిన ఆర్వీవీ బీడీ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను అమర్చేందుకు చర్యలు చేపట్టింది.
ఈ మార్పుల ద్వారా సుఖోయ్ విమానాలు 300 కిలోమీటర్ల దూరంలోని గగనతల లక్ష్యాలను కూడా సమర్థవంతంగా ఛేదించగలవు.
వాయుసేన సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ అత్యాధునిక క్షిపణి వ్యవస్థను యుద్ధ విమానాల్లో అనుసంధానించనున్నారు.