
బలోచిస్థాన్లోని జియారత్ క్రాస్ వద్ద పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్పై జరిగిన దాడిలో 25 మంది సైనికులు మరణించినట్లు బీఎల్ఏ ప్రకటించింది.
ఈ దాడిలో రెండు సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయని, మరో ఘటనలో సురాబ్లో జరిగిన పేలుడులో ఏడుగురు సైనికులు మరణించారని ఆ సంస్థ పేర్కొంది.
ఈ దాడులపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.