ఒకే టీచర్ ఐదు తరగతులు బోధించాల్సి రావడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
GO 25 సవరించకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.