
ఆసియా గేమ్స్ 2026లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా భారత అథ్లెట్లు పతకాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఓసీఏ నిబంధనల ప్రకారం ఒలింపిక్ మండలి అధ్యక్షులు లేదా సభ్యులు విజేతలకు పతకాలు అందజేయాల్సి ఉంటుంది.
పతకాల ప్రదానోత్సవంపై ప్రస్తుతానికి మ్యాచ్లు గెలవడంపైనే దృష్టి పెట్టామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు.