వచ్చే వారం ఏకంగా 9 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.7,681 కోట్లను సమీకరించేందుకు సిద్ధమయ్యాయి.
ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశం అని, కొన్ని కంపెనీలు 30 శాతం వరకు లిస్టింగ్ లాభాలను అందించవచ్చని అంచనా.
ఎలక్ట్రికల్ రంగంలోని కంపెనీలు కూడా మెయిన్ బోర్డు ఐపీఓ ద్వారా మార్కెట్లోకి వస్తున్నాయి.