
ఒక వృద్ధుడిని డిజిటల్ అరెస్టు చేసి రూ.10 కోట్లు దోచుకున్న కేసులో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు నిందితుడికి చెందిన అన్ని బ్యాంక్ ఖాతాలు, ఇతర ఆర్థిక వనరులను ఫ్రీజ్ చేయడంతో అతడు కోర్టు ముందు లొంగిపోయాడు.
ఈ సైబర్ మోసానికి సంబంధించిన రూ.10 కోట్ల భారీ మొత్తాన్ని నిందితులు దాదాపు 5,000 బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలింది.