సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని వైకాపా అధికారంలోకి వచ్చింది.
అయితే ఆ తర్వాత ఎలాంటి పాలసీ తెచ్చారో అందరికీ తెలుసని మంత్రి కొలుసు పార్థసారథి ఎద్దేవా చేశారు.
మద్యం కుంభకోణంపై జగన్ ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు.