
నేపాల్-టిబెట్ సరిహద్దులోని గిరాంగ్ పోర్ట్ వద్ద సంభవించిన భారీ వరదల్లో 7 మంది మరణించగా, 554 మంది గల్లంతయ్యారు.
వరద ధాటికి వాహనాలు కొట్టుకుపోగా, చైనా ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలను ఇంటర్నెట్లో నిషేధించి సెన్సార్షిప్ విధించింది.
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ నేపాల్ అధ్యక్షుడు రాంచంద్ర పౌడల్తో ఫోన్లో మాట్లాడి వరద బాధితులకు సంతాపం తెలిపారు.