
హాకీ ప్రపంచ కప్ 2026లో భారత పురుషుల జట్టు సోమవారం అర్జెంటీనాతో జరిగిన కీలక మ్యాచ్లో 3-5 తేడాతో ఓడి సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
భారత మహిళల జట్టు కూడా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ను గోల్ లేకుండా డ్రా చేసుకుని సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
మాజీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ భారత జట్ల పేలవ ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వైఫల్యాలకు ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని ‘ఎక్స్’ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.