
టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టారు.
గత 15 ఏళ్లుగా ఈ బాధ్యతలను నిర్వహించిన టిమ్ కుక్ హయాంలో యాపిల్ విలువ 4.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఐఫోన్లకు లభించిన అపారమైన ప్రజాదరణ యాపిల్ సంస్థను ఈ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.