
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా అలీ ఖమేనీ మతపరమైన విద్యా సెషన్కు అధ్యక్షత వహిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఆయన తండ్రి అలీ ఖమేనీ మరణించగా, అదే దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారు.
గాయాల నుంచి కోలుకుంటున్న మొజ్తబా, ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యుద్ధం, వాషింగ్టన్తో చర్చల వంటి కీలక నిర్ణయాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం.