కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు శనివారం రెండో రోజూ పెరుగుదలను నమోదు చేశాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,420 పెరిగి రూ.1,55,990కి చేరుకుంది.
ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,55,000కి చేరింది.