దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ 'గ్రేట్ కనెక్షన్స్ సేల్' పేరుతో ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది.
ఈ సేల్ కింద దేశీయ కనెక్టింగ్ ఫ్లైట్లలో వన్-వే విమాన ప్రయాణం కేవలం రూ.3999 నుంచి ప్రారంభమవుతుంది.
ఈ బుకింగ్స్ సెప్టెంబర్ 17 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని, సెప్టెంబర్ 18 నుంచి మార్చి 31, 2027 మధ్య ప్రయాణించవచ్చని తెలిపింది.