నేపాల్లో సంభవించిన మెరుపు వరదల కారణంగా మొత్తం 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డ్ తాజాగా వెల్లడించింది.
ఈ ప్రకృతి విపత్తులో గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఈ వరదలు సంభవించాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నేపాల్ టూరిజం బోర్డ్ పేర్కొంది.