
2020లో రాజకుటుంబ బాధ్యతల నుంచి తప్పుకున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ తమ పిల్లలతో కలిసి బ్రిటన్కు తిరిగి రానున్నారు.
పిల్లల చదువు కోసం సెప్టెంబర్ నుంచి బ్రిటన్లోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
హ్యారీ-మేఘన్ ఇకపై వర్కింగ్ రాయల్స్గా కాకుండా స్వతంత్ర సభ్యులుగానే కొనసాగుతారని, రాజభవనానికి దూరంగా ప్రత్యేక నివాసంలో ఉంటారని సమాచారం.