
మెగా హీరో వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం 'బరి' ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ తన తండ్రి, నటుడు నాగబాబుతో కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం.