
బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి.
నిఫ్టీ 28 పాయింట్లు తగ్గి 24,301 వద్ద ఉండగా, సెన్సెక్స్ 71 పాయింట్లు పుంజుకొని 77,719 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 98.99 వద్ద ఉండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 86.5 డాలర్లుగా నమోదైంది.