ఆగస్టు నెలలో మ్యూచువల్ ఫండ్స్ మరియు సిప్ (SIP) పెట్టుబడులు రికార్డు స్థాయిలో రూ. 32,000 కోట్లకు చేరాయి.
ఈక్విటీ ఫండ్స్తో పాటు గోల్డ్ ఈటీఎఫ్లలోకి ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు తరలివచ్చాయి.
పసిడి ధరలు 25 ఏళ్లలో మూడోసారి గరిష్ట స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు బంగారంపై ఆసక్తి చూపుతున్నారు.