
హైదరాబాద్కు చెందిన విష్ణు కెమికల్స్, ఫ్రాన్స్కు చెందిన డీసీఎక్స్ క్రోమ్ ఎస్ఏఎస్ కలిసి విశాఖపట్నంలో క్రోమియం ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి.
ఈ ప్లాంటు ద్వారా అత్యంత నాణ్యమైన క్రోమియం లోహాన్ని దేశీయంగా తయారు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.