
ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఇంటర్నెట్ అవసరం లేకుండానే యూపీఐ చెల్లింపులు చేసుకునే కొత్త సదుపాయాన్ని ఫిన్టెక్ సంస్థ ఫోన్పే అందుబాటులోకి తెచ్చింది.
ఈ సాంకేతికత ద్వారా స్మార్ట్ఫోన్ లేని వినియోగదారులు కూడా డిజిటల్ లావాదేవీలను సులభంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది.
డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తరించడంలో భాగంగా ఫోన్పే ఈ ప్రత్యేక ఫీచర్ను తన ప్లాట్ఫామ్లో ప్రవేశపెట్టింది.