Sports
శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన

శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన

sakshi2h
THE BRIEF
1

ఆగస్టు 15 నుంచి 27 వరకు శ్రీలంకలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

2

ఈ జట్టులో రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనం చేయగా, సారాంశ్‌ జైన్‌ తొలిసారి చోటు దక్కించుకున్నాడు.

3

ఐపీఎల్-2026లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా విఫలమైన రిషభ్‌ పంత్‌ను టెస్టు జట్టులోకి తీసుకోవడంపై ఏబీ డివిలియర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.